News April 14, 2025

వేములవాడ: వ్యక్తి దారుణ హత్య

image

వేములవాడలోని ఓ ఫంక్షనల్ వద్ద ఆదివారం సాయంత్రం వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పరశురాం (39)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమర్చారు. మృతుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 18, 2025

జగిత్యాల: KGBVలో దరఖాస్తుల ఆహ్వానం

image

రాయికల్ మండలం ఉప్పుమడుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్వీపర్ కం స్కావెంజర్‌గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి రాఘవులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రానికి చెందిన మహిళా అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై, 18-45 వయసు గలవారు అర్హులన్నారు. ఈనెల 19లోపు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణిని సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. SHARE IT.

News November 18, 2025

జగిత్యాల: KGBVలో దరఖాస్తుల ఆహ్వానం

image

రాయికల్ మండలం ఉప్పుమడుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్వీపర్ కం స్కావెంజర్‌గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి రాఘవులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రానికి చెందిన మహిళా అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై, 18-45 వయసు గలవారు అర్హులన్నారు. ఈనెల 19లోపు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణిని సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. SHARE IT.

News November 18, 2025

HYD: మిద్దె తోటలతో ఎన్నో ప్రయోజనాలు

image

HYDలో మిద్దె తోటల పెంపకం జోరందుకుంది. ఈ పద్ధతితో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు పండించుకుని నేచురల్ ఫుడ్ తీసుకోవచ్చు. మరోవైపు భవన ఉష్ణోగ్రతలు తగ్గతుందని పేర్కొన్నారు. నీటి ఉపయోగం పెద్దగా లేకుండా ఈజీగా ఫ్రెష్‌గా వండుకోవచ్చని డా.విష్ణు వందన తెలిపారు. ఉద్యానశాఖ నెలలో రెండో శనివారంలో ఒక్కోచోట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.