News February 10, 2025

వేయి స్తంభాల ఆలయానికి 862 ఏళ్లు

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని చారిత్రక వేయి స్తంభాల ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. కాకతీయ శిల్పకళా శైలిలో రుద్ర దేవుడు ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఆలయాన్ని నిర్మించి సుమారుగా 862 ఏళ్లు అవుతుంది. ఆలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తూ శిల్పకళా సంపదను తిలకిస్తుంటారు. మీరు వేయి స్తంభాల ఆలయానికి వెళితే కామెంట్ చేయండి.

Similar News

News November 17, 2025

పల్నాడు: రైల్వే సమస్యల పరిష్కారానికి ఎంపీ వినతి

image

MP శ్రీకృష్ణ దేవరాయలు పల్నాడు (D) పరిధిలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరారు. సోమవారం సికింద్రాబాద్‌లో GMను కలిసిన MP, తమ వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా, పల్నాడు ప్రాంతంలో ఆలస్యంగా రాత్రి వేళలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు భద్రత సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించాలన్నారు. GM ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించారని MP తెలిపారు.

News November 17, 2025

పల్నాడు: రైల్వే సమస్యల పరిష్కారానికి ఎంపీ వినతి

image

MP శ్రీకృష్ణ దేవరాయలు పల్నాడు (D) పరిధిలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరారు. సోమవారం సికింద్రాబాద్‌లో GMను కలిసిన MP, తమ వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా, పల్నాడు ప్రాంతంలో ఆలస్యంగా రాత్రి వేళలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు భద్రత సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించాలన్నారు. GM ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించారని MP తెలిపారు.

News November 17, 2025

పీఎంఏవై కింద ఇళ్ల మంజూరుకు త్వరపడండి: కలెక్టర్

image

గ్రామీణ ప్రాంతంలో సొంత స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ గృహం మంజూరుకు త్వరపడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం ద్వారా ఇళ్లు లేని పేదలకు గృహాలను మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. ఈ నెల 30 లోగా అర్హులైన వారందరూ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.