News June 22, 2024
వైరాలో కరెంట్ షాక్తో దంపతులు మృతి

ఖమ్మం జిల్లా వైరాలో తీవ్ర విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో వృద్ధ దంపతులు మృతి చెందారు. హనుమాన్ బజార్లో ఈ ఘటన జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది.
Similar News
News December 8, 2025
ఖమ్మం: రెండో విడతలో ఈ జీపీలు ఏకగ్రీవం

కామేపల్లి (M) – జొగ్గూడెం, కెప్టెన్ బంజారా, జగ్గన్నదాతండా,లాల్యతండా, పాతలింగాల,ఊటుకూరు, KMM రూరల్ (M)- దారేడు, పల్లెగూడెం, ముదిగొండ- వల్లభి, నేలకొండపల్లి (M) – ఆచార్లగూడెం, అజయ్ తండా, కట్టుకాచారం, కూసుమంచి (M) – చంధ్యాతండా, లాల్ సింగ్ తండా, కొత్తూరు, అజ్మీరా హీరమన్ తండా, కోక్యాతండా, పాలేరు, తిరుమలాయపాలెం (M)- లక్మిదేవిపల్లి, హైదర్ సాయి పేట, ఎర్రగడ్డ, తిమ్మక్కపేట, హస్నాబాద్ జీపీలు ఏకగ్రీవమయ్యాయి.
News December 7, 2025
మూడో విడత ఎన్నికలు.. 906 నామినేషన్లు ఆమోదం

ఖమ్మం జిల్లాలోని మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 7 మండలాల్లో దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను శనివారం అధికారులు పూర్తి చేశారు. ఇందులో సర్పంచ్ 906, వార్డుల స్థానాలకు దాఖలైన 4010 నామినేషన్లను ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈనెల 9న మధ్యాహ్నం 3 లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తామని పేర్కొన్నారు.
News December 7, 2025
రెండో విడత ఎన్నికలు.. 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 6 మండలాల్లో 23 సర్పంచ్, 306 వార్డులు స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. కామేపల్లి S-6 W-67, ఖమ్మం రూరల్ S-2 W-22, కూసుమంచి S-6 W-87, ముదిగొండ S-1 W-27, నేలకొండపల్లి S-3 W-50, తిరుమలాయపాలెం S-5 W-53 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా 6 మండలాల్లో మిగిలిన 160 సర్పంచ్, 1380 వార్డు స్థానాలకు ఈనెల 14న ఎన్నిక జరగనుంది.


