News April 29, 2024
వైసీపీ స్టార్ క్యాంపెయినర్లుగా నియామకం

వైసీపీ స్టార్ క్యాంపెయినర్లుగా పార్టీ నియమించిన 37 మందిలో ఉత్తరాంధ్ర వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, అనకాపల్లి జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు, అల్లూరి జిల్లాకు చెందిన కె.భాగ్యలక్ష్మి ఉన్నారు. వీరు రాష్ట్రమంతా పర్యటిస్తూ రాజకీయ సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ వైసిపి అధిష్టానం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది.
Similar News
News April 16, 2026
జీవీఎంసీ సౌత్ జోన్ కమిషనర్ బదిలీ

రాష్ట్రంలో పలువురు మున్సిపల్ జోనల్ కమిషనర్లను గురువారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో భాగంగా విశాఖ సౌత్ జోన్ జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడును గుంటూరు అడిషనల్ కమిషనర్గా బదిలీ చేశారు. సౌత్ జోన్ జోనల్ కమిషనర్గా స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి ప్రసాద్ రావు నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
News April 16, 2026
జీవీఎంసీ సౌత్ జోన్ కమిషనర్ బదిలీ

రాష్ట్రంలో పలువురు మున్సిపల్ జోనల్ కమిషనర్లను గురువారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో భాగంగా విశాఖ సౌత్ జోన్ జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడును గుంటూరు అడిషనల్ కమిషనర్గా బదిలీ చేశారు. సౌత్ జోన్ జోనల్ కమిషనర్గా స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి ప్రసాద్ రావు నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
News April 16, 2026
జీవీఎంసీ సౌత్ జోన్ కమిషనర్ బదిలీ

రాష్ట్రంలో పలువురు మున్సిపల్ జోనల్ కమిషనర్లను గురువారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో భాగంగా విశాఖ సౌత్ జోన్ జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడును గుంటూరు అడిషనల్ కమిషనర్గా బదిలీ చేశారు. సౌత్ జోన్ జోనల్ కమిషనర్గా స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి ప్రసాద్ రావు నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.


