News August 30, 2024
శతాబ్ది ఉత్సవాలకు సిద్దమవుతున్న మెదక్ చర్చి

మెదక్ జిల్లాలో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద రెండవ దేవాలయంగా పేరొందని సీఎస్ఐ మెదక్ చర్చిలో వచ్చే నెల సెప్టెంబర్లో శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు సిద్దమైంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న స్త్రీల మైత్రి ఉత్సవాలు చర్చి వార్షికోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహించేవారు. గత 3 ఏళ్లుగా కరోనా కారణంగా చర్చి ఉత్సవాలు జరుగలేదు. ఈసారి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపడానికి చర్చి పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది.
Similar News
News November 18, 2025
మెదక్: ‘పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి’

టెట్ నుంచి మినహాయిస్తూ పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సుప్రీంకోర్ట్ తీర్పు ప్రకారం ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే రెండేళ్ల లోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలనడం ఉపాధ్యాయులను ఎంతో మనోవేదనకు గురిచేస్తుందన్నారు. 25, 30 సంవత్సరాల సర్వీసు కలిగిన ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్ రాసి పాస్ కావడం అంటే చాలా శ్రమ, వేదనతో కూడుకున్నదన్నారు.
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <


