News February 26, 2025
శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: నెల్లూరు SP

నేడు(బుధవారం) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సకాలంలో దర్శనం అయ్యేలా చూడాలని సూచించారు. శివరాత్రి జాగారం సమయంలో భక్తులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని SP సూచించారు.
Similar News
News December 24, 2025
వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి : కలెక్టర్

జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ, ఆయా పంటలకు రుణాల పరిమితిని పెంచుతున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. కలెక్టర్ చాంబర్లో వివిధ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేయుటకు జిల్లాస్థాయి టెక్నికల్ కమిటీ మీటింగ్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో 2026 ఖరీఫ్, 2026-27 రబీ సీజన్లకు సంబంధించి రైతులకు పంట రుణాల మంజూరుపై కమిటీ చర్చించింది.
News December 24, 2025
వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి : కలెక్టర్

జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ, ఆయా పంటలకు రుణాల పరిమితిని పెంచుతున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. కలెక్టర్ చాంబర్లో వివిధ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేయుటకు జిల్లాస్థాయి టెక్నికల్ కమిటీ మీటింగ్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో 2026 ఖరీఫ్, 2026-27 రబీ సీజన్లకు సంబంధించి రైతులకు పంట రుణాల మంజూరుపై కమిటీ చర్చించింది.
News December 24, 2025
వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి : కలెక్టర్

జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ, ఆయా పంటలకు రుణాల పరిమితిని పెంచుతున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. కలెక్టర్ చాంబర్లో వివిధ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేయుటకు జిల్లాస్థాయి టెక్నికల్ కమిటీ మీటింగ్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో 2026 ఖరీఫ్, 2026-27 రబీ సీజన్లకు సంబంధించి రైతులకు పంట రుణాల మంజూరుపై కమిటీ చర్చించింది.


