News April 8, 2025

శ్రీకాకుళం: ఆక్వా రైతులపై మరో పిడుగు

image

ఇప్పటికే ఆక్వా ఫీడ్, సీడ్ ధరలు పెరగడంతో కుదేలైన ఆక్వా రైతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపంలో మరో పిడుగు పడింది. దిగుమతి సుంకాలు 27శాతానికి పెంచడంతో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలపై పన్ను భారం పడింది. ఈ దెబ్బతో రైతుకి ధర తగ్గిపోయింది. జిల్లా నుంచి ఎక్కువ శాతం అమెరికాకే ఎగుమతి అవుతుండగా.. 4వేల హెక్టార్లలో సాగు జరుగుతోంది. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వేల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.

Similar News

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.