News February 25, 2026
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 737 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షకు 737 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేశ్ తెలిపారు. బుధవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 21,101 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 20,364 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. 96.51 హాజరు శాతం నమోదు అయిందని, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు.
Similar News
News April 19, 2026
కలెక్టర్ దృష్టికి ఇచ్ఛాపురం సమస్యలు

ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ శనివారం నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జనసేన సమన్వయకర్త దాసరి రాజు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇచ్ఛాపురంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మినీ స్టేడియం, బహుదానదిపై కొత్త వంతెన ఏర్పాటు, పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం చేయాలని ఆయన కోరారు. వ్యవసాయ తాగునీటి అవసరాలకు కోసం వంశధార, బహుదనదుల అనుసంధాన ప్రక్రియ చేయాలని కోరారు.
News April 19, 2026
కలెక్టర్ దృష్టికి ఇచ్ఛాపురం సమస్యలు

ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ శనివారం నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జనసేన సమన్వయకర్త దాసరి రాజు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇచ్ఛాపురంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మినీ స్టేడియం, బహుదానదిపై కొత్త వంతెన ఏర్పాటు, పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం చేయాలని ఆయన కోరారు. వ్యవసాయ తాగునీటి అవసరాలకు కోసం వంశధార, బహుదనదుల అనుసంధాన ప్రక్రియ చేయాలని కోరారు.
News April 19, 2026
కలెక్టర్ దృష్టికి ఇచ్ఛాపురం సమస్యలు

ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ శనివారం నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జనసేన సమన్వయకర్త దాసరి రాజు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇచ్ఛాపురంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మినీ స్టేడియం, బహుదానదిపై కొత్త వంతెన ఏర్పాటు, పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం చేయాలని ఆయన కోరారు. వ్యవసాయ తాగునీటి అవసరాలకు కోసం వంశధార, బహుదనదుల అనుసంధాన ప్రక్రియ చేయాలని కోరారు.


