News December 11, 2024
శ్రీకాకుళం: ఓబీసీ ప్రక్రియను వేగవంతం చేయాలి

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర లోని తూర్పుకాపు, కళింగవైశ్య, శిష్ఠకరణ, సొండి, అరవ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. దీనిపై గత 10 ఏళ్లుగా పార్లమెంటులో, ఎన్సీబీసీ కమిషన్లో పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. పలు కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించారు. ఈ సమావేశంలో ఆయనతో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఉన్నారు.
Similar News
News February 23, 2026
శ్రీకాకుళం: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సర విద్యార్థులు 19,850 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,019 మందితో కలిపి మొత్తం 39,869 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు నేటి నుంచి మార్చి 20వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
News February 23, 2026
శ్రీకాకుళం: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సర విద్యార్థులు 19,850 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,019 మందితో కలిపి మొత్తం 39,869 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు నేటి నుంచి మార్చి 20వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
News February 23, 2026
శ్రీకాకుళం: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సర విద్యార్థులు 19,850 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,019 మందితో కలిపి మొత్తం 39,869 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు నేటి నుంచి మార్చి 20వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.


