News April 25, 2024

శ్రీకాకుళం: సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే

image

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం సీఎం జగన్ పర్యటన వివరాలు మంగళవారం వెలువడ్డాయి. సీఎం జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు అక్కివలస నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాన్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4.20 గంటలకు టెక్కలి మండలం అక్కవరం గ్రామం వద్ద జరగనున్న బహిరంగ సమావేశంలో సీఎం పాల్గొనున్నట్లు సీఎంఓ అధికారులు తెలిపారు.

Similar News

News November 17, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

➽జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి
➽మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన పలాస ఎమ్మెల్యే శిరీష
➽ప్రధాన రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి: అచ్చెన్నాయుడు
➽శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 53 వినతులు
➽ఆధ్యాత్మిక భావాలతో గ్రామాల్లో ఐకమత్యం: ఎమ్మెల్యే మామిడి
➽టీడీపీ శ్రేణులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు: తిలక్
➽శ్రీకాకుళం: జిల్లాలో 406 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

News November 17, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

➽జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి
➽మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన పలాస ఎమ్మెల్యే శిరీష
➽ప్రధాన రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి: అచ్చెన్నాయుడు
➽శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 53 వినతులు
➽ఆధ్యాత్మిక భావాలతో గ్రామాల్లో ఐకమత్యం: ఎమ్మెల్యే మామిడి
➽టీడీపీ శ్రేణులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు: తిలక్
➽శ్రీకాకుళం: జిల్లాలో 406 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

News November 17, 2025

సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

image

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.