News December 30, 2024

శ్రీకాకుళం: 2024లో మారిన రాజకీయ ముఖచిత్రం

image

2024లో సార్వత్రిక ఎన్నికలు ఉమ్మడి శ్రీకాకుళం రాజకీయ ముఖచిత్రం మార్చేశాయి. శ్రీకాకుళం MPతో పాటు 10 అసెంబ్లీ స్థానాల్లో కూటమి గెలిచింది. అందులో జనసేన 1, BJP 1 స్థానం కైవసం చేసుకున్నాయి. ఎచ్చెర్ల ఎన్.ఈశ్వరరావు, పలాస గౌతు శీరిష, పాలకొండ నిమ్మక జయకృష్ణ, శ్రీకాకుళం గొండు శంకర్, పాతపట్నం మామిడి గోవిందరావు మొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి వరించడం విశేషం

Similar News

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.