News March 26, 2025
శ్రీశైలానికి కన్నడిగుల సాహస యాత్ర

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది కన్నడిగులు పాదయాత్రతో శ్రీశైలం చేరుకుంటున్నారు. వందల కిలోమీటర్ల నుంచి వస్తూ ఆత్మకూరు సమీపంలో కాళ్లకు కర్రలు కట్టుకొని దట్టమైన నల్లమల అడవులలో సాహస యాత్రను చేపడుతున్నారు. వారి పాదయాత్రను చూసి స్థానిక ప్రజలు కన్నడిగుల భక్తికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు. కాగా ఈ నెల 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.
Similar News
News November 26, 2025
కర్నూలు GGHలో రూ.14.6 కోట్లతో ‘విశ్రామ్ సదన్’ ఏర్పాటు

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగుల అటెండెంట్ల కోసం రూ.14.6 కోట్లతో ‘విశ్రామ్
సదన్’ ఏర్పాటు చేయనున్నట్లు అదనపు డీఎంఈ & సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు తెలిపారు. పవర్ గ్రిడ్ CSR నిధులతో NBCC ఆధ్వర్యంలో G+3 అంతస్థుల 150 పడకల ఆధునిక వసతి భవనం నిర్మాణం జరుగనున్నట్లు చెప్పారు. సింగిల్, ట్విన్ రూములు, డార్మిటరీ, మహిళా వసతి వంటి అన్ని సౌకర్యాలతో 18 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక చేశారు.
News November 26, 2025
కర్నూలు GGHలో రూ.14.6 కోట్లతో ‘విశ్రామ్ సదన్’ ఏర్పాటు

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగుల అటెండెంట్ల కోసం రూ.14.6 కోట్లతో ‘విశ్రామ్
సదన్’ ఏర్పాటు చేయనున్నట్లు అదనపు డీఎంఈ & సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు తెలిపారు. పవర్ గ్రిడ్ CSR నిధులతో NBCC ఆధ్వర్యంలో G+3 అంతస్థుల 150 పడకల ఆధునిక వసతి భవనం నిర్మాణం జరుగనున్నట్లు చెప్పారు. సింగిల్, ట్విన్ రూములు, డార్మిటరీ, మహిళా వసతి వంటి అన్ని సౌకర్యాలతో 18 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక చేశారు.
News November 26, 2025
కర్నూలు GGHలో రూ.14.6 కోట్లతో ‘విశ్రామ్ సదన్’ ఏర్పాటు

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగుల అటెండెంట్ల కోసం రూ.14.6 కోట్లతో ‘విశ్రామ్
సదన్’ ఏర్పాటు చేయనున్నట్లు అదనపు డీఎంఈ & సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు తెలిపారు. పవర్ గ్రిడ్ CSR నిధులతో NBCC ఆధ్వర్యంలో G+3 అంతస్థుల 150 పడకల ఆధునిక వసతి భవనం నిర్మాణం జరుగనున్నట్లు చెప్పారు. సింగిల్, ట్విన్ రూములు, డార్మిటరీ, మహిళా వసతి వంటి అన్ని సౌకర్యాలతో 18 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక చేశారు.


