News March 21, 2025

శ్రీసత్యసాయి: పది పరీక్షకు 111 మంది విద్యార్థుల గైర్హాజరు

image

శ్రీసత్యసాయి జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి పరీక్షలకు 111 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 104 కేంద్రాలలో శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 104 మంది, ప్రైవేట్ విద్యార్థులు ఏడు మంది గైర్హాజరు అయినట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 27, 2025

HYD: ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య ఆ మార్గాల్లో పెంచాలని డిమాండ్

image

అంతర్రాష్ట్ర బస్సులు ప్రధానంగా హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు మార్గాల్లో ఎక్కువగా నడుస్తున్నాయి. అలాగే విశాఖపట్నం, ముంబై, పూణే మార్గాల్లో కూడా రాకపోకలు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల వైపు అనేక మంది ప్రయాణికులు మొగ్గు చూపుతుండగా.. వాటి సంఖ్యను ఆయా మార్గాల్లో పెంచాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరుగుతోంది.

News October 27, 2025

HYD: ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య ఆ మార్గాల్లో పెంచాలని డిమాండ్

image

అంతర్రాష్ట్ర బస్సులు ప్రధానంగా హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు మార్గాల్లో ఎక్కువగా నడుస్తున్నాయి. అలాగే విశాఖపట్నం, ముంబై, పూణే మార్గాల్లో కూడా రాకపోకలు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల వైపు అనేక మంది ప్రయాణికులు మొగ్గు చూపుతుండగా.. వాటి సంఖ్యను ఆయా మార్గాల్లో పెంచాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరుగుతోంది.

News October 27, 2025

కరీంనగర్: దారుణం.. ‘బాలికల బాత్రూంలో కెమెరాలు’

image

గంగాధర మండలం కురిక్యాల జడ్పీ హైస్కూల్‌లో కీచక అటెండర్ అరాచకాలు బయటపడ్డాయి. బాలికల మూత్రశాలలో గోప్యంగా కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద పరికరాన్ని గుర్తించిన బాలికలు తల్లిదండ్రులకు తెలపడంతో వారు పాఠశాల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.