News January 26, 2025

శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి విద్యుత్ దీపాలతో త్రివర్ణ పతాక అలంకరణ

image

జనగామ జిల్లాలోని చిల్పూరు గుట్ట శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి విద్యుత్ దీపాలతో త్రివర్ణ పతాక అలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు బుగులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

Similar News

News November 18, 2025

ఆదిలాబాద్: ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగు

image

ఆన్‌లైన్ బెట్టింగులో డబ్బులు పొగొట్టుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, ఎస్‌ఐ ప్రవీణ్ వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్‌కు చెందిన శ్రావణ్(27) జాబ్ లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో <<18309747>>ఆన్‌లైన్ <<>>బెట్టింగులో రూ.30 వేలు కోల్పోయాడు. దీంతో మనస్తాపం చెంది ఆదివారం పురుగుమందు తాగాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.

News November 18, 2025

ఆదిలాబాద్: ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగు

image

ఆన్‌లైన్ బెట్టింగులో డబ్బులు పొగొట్టుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, ఎస్‌ఐ ప్రవీణ్ వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్‌కు చెందిన శ్రావణ్(27) జాబ్ లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో <<18309747>>ఆన్‌లైన్ <<>>బెట్టింగులో రూ.30 వేలు కోల్పోయాడు. దీంతో మనస్తాపం చెంది ఆదివారం పురుగుమందు తాగాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.

News November 18, 2025

GOOD NEWS: భారీగా ఉద్యోగాలు.. త్వరలో జాబ్ క్యాలెండర్

image

AP: నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అన్ని శాఖల్లోని ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటి వరకు 157 విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 99వేల పోస్టులు ఉన్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ శాఖలో 26K, పట్టణాభివృద్ధిలో 23K, ఉన్నత విద్యలో 7K, స్కిల్ డెవలప్‌మెంట్‌లో 2,600, రెవెన్యూలో 2500, వ్యవసాయ శాఖలో 2,400, మహిళాభివృద్ధి విభాగంలో 1,820 ఖాళీలున్నట్లు తెలుస్తోంది.