News February 26, 2025
సంగారెడ్డి: ఎన్నికల ప్రచారం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార గడువు ముగిసినందున జిల్లాలో ఎక్కడైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. జిల్లాలో ఎక్కడా కూడా పార్టీ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. బల్క్ ఎస్ఎంఎస్లు కూడా పంపవద్దని అన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News November 18, 2025
KNR: మీ ఏరియాలో ఫేమస్ అయ్యప్ప టెంపుల్ ఏది..?

కార్తీకం..రేపటితో లాస్ట్. పౌర్ణమికి ముందే ప్రారంభమైన అయ్యప్ప మాలధారణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కప్పడు జిల్లా నుంచి ఒకరిద్దరు తప్ప పెద్దగా మాలలు వేసేవారు కాదు. కాగా క్రమేపీ ఆ సంఖ్య పెరుగుతోంది. ఇక మన ఉమ్మడి KNRలోని ప్రముఖ అయ్యప్ప ఆలయాల్లో దీక్షను స్వీకరించడం పరిపాటి. మరి మీ ప్రాంతంలోని ఫేమస్ అయ్యప్ప టెంపుల్ ఏదో COMMENT చేయండి. ఆ లిస్ట్ను కార్తీకమాసం చివరిరోజు బుధవారం Way2Newsలో ప్రచురిస్తాం.
News November 18, 2025
KNR: మీ ఏరియాలో ఫేమస్ అయ్యప్ప టెంపుల్ ఏది..?

కార్తీకం..రేపటితో లాస్ట్. పౌర్ణమికి ముందే ప్రారంభమైన అయ్యప్ప మాలధారణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కప్పడు జిల్లా నుంచి ఒకరిద్దరు తప్ప పెద్దగా మాలలు వేసేవారు కాదు. కాగా క్రమేపీ ఆ సంఖ్య పెరుగుతోంది. ఇక మన ఉమ్మడి KNRలోని ప్రముఖ అయ్యప్ప ఆలయాల్లో దీక్షను స్వీకరించడం పరిపాటి. మరి మీ ప్రాంతంలోని ఫేమస్ అయ్యప్ప టెంపుల్ ఏదో COMMENT చేయండి. ఆ లిస్ట్ను కార్తీకమాసం చివరిరోజు బుధవారం Way2Newsలో ప్రచురిస్తాం.
News November 18, 2025
ఆరుట్ల బుగ్గ జాతర 40 వేల మంది భక్తులు

కార్తీక చివరి సోమవారం భక్తులు ఆరుట్ల బుగ్గ జాతరకు పోటెత్తారు. మహిళలు భారీ సంఖ్యలో సత్యనారాయణ వ్రతాలు ఆచరించేందుకు మక్కువ చూపారు. నీళ్లలో దీపాలను వెలిగించి శివయ్యను కొలిచారు. దాదాపు సోమవారం ఒక్కరోజే 40 వేల మంది భక్తలు ఆలయానికి వచ్చినట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ గురువారం చివరి రోజు కావడంతో ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. బుగ్గ జాతరకు మీరూ వెళ్తున్నారా?


