News February 26, 2025
సంగారెడ్డి: ఎన్నికల ప్రచారం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార గడువు ముగిసినందున జిల్లాలో ఎక్కడైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. జిల్లాలో ఎక్కడా కూడా పార్టీ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. బల్క్ ఎస్ఎంఎస్లు కూడా పంపవద్దని అన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News November 17, 2025
3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

ఐబీపీఎస్ <
News November 17, 2025
ఇంటర్వ్యూ తో NIELITలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (<
News November 17, 2025
KNR: ర్యాష్ డ్రైవింగ్.. మారని RTC, లారీ డ్రైవర్ల తీరు..!

రోజూ ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతున్నా RTC డ్రైవర్లు, భారీ వాహనాల డ్రైవర్ల డ్రైవింగ్ తీరు మాత్రం మారడంలేదు. మితిమీరిన వేగంతో ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. పైన కన్పిస్తున్న దృశ్యం KNR(D) మానకొండూరు మం. అన్నారం-లలితాపూర్ గ్రామాల మధ్యున్న కల్వర్టుపై కన్పించింది. ఇందులో బస్సు, ఇసుక లారీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడాన్ని గమనించొచ్చు.


