News March 10, 2025

సంగారెడ్డి జిల్లాలో 122 టెన్త్ పరీక్ష కేంద్రాలు

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు 122 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంవత్సరం 22,411 మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

Similar News

News October 25, 2025

HYD: BRS నేత సల్మాన్ ఖాన్‌పై కేసు నమోదు

image

BRSనేత సల్మాన్ ఖాన్‌పై బంజారాహిల్స్ PSలో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి సాయిరాం ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బోరబండ వాసి సల్మాన్‌ఖాన్ HYCపార్టీ పేరుతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు.స్క్రూటినీ సందర్భంగా విధుల్లో ఉన్న ఆర్వో సాయిరాంపై అతడు అనుచిత వ్యాఖ్యలు చేయగా కేసు నమోదైంది. కాగా ఇటీవల అతడు BRSలో చేరిన విషయం తెలిసిందే.

News October 25, 2025

రామగుండం మెడికల్ కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపల్ బాధ్యతల స్వీకరణ

image

పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజ్ (సిమ్స్) ఇన్చార్జి ప్రిన్సిపల్‌గా డాక్టర్ జి.నరేందర్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్‌గా ఉన్న డాక్టర్ హిమబిందు స్థానంలో డాక్టర్ నరేందర్‌కు ఉన్నత అధికారులు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే డాక్టర్ హిమబిందుకు ఈ కళాశాలలోనే ప్రొఫెసర్‌గా స్థానం ఇచ్చారు. కాగా, బాధ్యతలు చేపట్టిన డాక్టర్ నరేందర్‌ను ప్రొఫెసర్, విద్యార్థులు ఘనంగా స్వాగతించారు.

News October 25, 2025

HYD: BRS నేత సల్మాన్ ఖాన్‌పై కేసు నమోదు

image

BRSనేత సల్మాన్ ఖాన్‌పై బంజారాహిల్స్ PSలో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి సాయిరాం ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బోరబండ వాసి సల్మాన్‌ఖాన్ HYCపార్టీ పేరుతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు.స్క్రూటినీ సందర్భంగా విధుల్లో ఉన్న ఆర్వో సాయిరాంపై అతడు అనుచిత వ్యాఖ్యలు చేయగా కేసు నమోదైంది. కాగా ఇటీవల అతడు BRSలో చేరిన విషయం తెలిసిందే.