News March 6, 2025
సంగారెడ్డి: జిల్లా స్థాయికి 124 ప్రాజెక్టులు ఎంపిక

ఇన్స్పైర్ అవార్డ్స్ మనక్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో మొత్తం 3,311 ప్రాజెక్టులు ఎంపికవ్వగా కేవలం సంగారెడ్డి జిల్లా నుంచే 124 ప్రాజెక్టులు జిల్లా స్థాయి DLEPCకి ఎంపికయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఎంపికైన పాఠశాల విద్యార్థులు, వారి గైడ్ టీచర్లకు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, సెక్రటరీ లింబాజి, సైన్స్ అధికారి సిద్ధారెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 18, 2025
ఎసెన్స్లతో ఎన్నో లాభాలు

ఎసెన్స్లు సీరమ్స్లానే ఉంటాయి కానీ టెక్చర్ తేలికగా ఉంటుంది. ఎసెన్సుల్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ స్కిన్ మాయిశ్చర్ లెవెల్ పెంచి ఇతర స్కిన్కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడంలో సాయపడతాయి. టోనర్ తర్వాత, సీరమ్కు ముందు అరచేతులు లేదా స్ప్రే బాటిల్ని ఉపయోగించి ఎసెన్స్ అప్లై చేయాలి. టోనర్లు, ఎసెన్స్లు రెండూ స్కిన్కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడానికి సినర్జిస్టిక్గా పనిచేస్తాయి.
News November 18, 2025
ఎసెన్స్లతో ఎన్నో లాభాలు

ఎసెన్స్లు సీరమ్స్లానే ఉంటాయి కానీ టెక్చర్ తేలికగా ఉంటుంది. ఎసెన్సుల్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ స్కిన్ మాయిశ్చర్ లెవెల్ పెంచి ఇతర స్కిన్కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడంలో సాయపడతాయి. టోనర్ తర్వాత, సీరమ్కు ముందు అరచేతులు లేదా స్ప్రే బాటిల్ని ఉపయోగించి ఎసెన్స్ అప్లై చేయాలి. టోనర్లు, ఎసెన్స్లు రెండూ స్కిన్కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడానికి సినర్జిస్టిక్గా పనిచేస్తాయి.
News November 18, 2025
రోడ్డుపై అడ్డంగా క్యూలైన్.. రాజన్న భక్తుల పాట్లు

వేములవాడ రాజన్న దర్శనాలను భీమేశ్వరాలయంలోకి మార్చినప్పటి నుంచి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భీమన్న ఆలయంలోకి వెళ్లడానికి పార్వతిపురం వెనుక నుంచి కొత్త క్యూలైన్ నిర్మించారు. నటరాజ్ విగ్రహం ముందు ఈ క్యూలైన్ను రోడ్డుపై అడ్డంగా నిర్మించడంతో ఇటువైపు నుంచి అటువైపు వెళ్లడానికి రోడ్డు దాటే మార్గం లేకపోవడంతో కొంతమంది మహిళా భక్తులు సోమవారం రాత్రి క్యూలైన్లపైకి ఎక్కి మరీ దాటడాన్ని పై ఫొటోలో చూడొచ్చు.


