News February 11, 2025
సంగారెడ్డి: డంప్ యార్డ్కు వ్యతిరేకంగా రైతుల వినూత్న నిరసన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739252534481_50650867-normal-WIFI.webp)
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారా నగర్లో డంప్ యార్డుకి వ్యతిరేకంగా నేటికి ఏడవ రోజు నిరసనలు వెల్లివెత్తుతున్నాయి. నిరసనల్లో భాగంగా రైతులు పాడి పశువులతో డంపు యార్డుకి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. పచ్చని పంట పొలాలు డంప్ యార్డు వలన బీడు భూములుగా మారే పరిస్థితి ఏర్పడిందని, పశువులకు మేత కూడా దొరకని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇప్పటికైనా ఏర్పాటు చేయకుండా విరమించుకోవాలన్నారు.
Similar News
News February 12, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739295004644_893-normal-WIFI.webp)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 12, 2025
HYD: 9000113667 ఈ నంబర్కు కాల్ చేయండి..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739291367747_52296546-normal-WIFI.webp)
చెరువుల్లో మట్టి పోస్తున్నవారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోను నంబర్ను 9000113667 కేటాయించింది. అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని కోరింది. ఇప్పటి వరకు 48 కేసులు కాగా రాత్రీపగలు నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను పట్టుకున్నామని తెలిపింది.
News February 12, 2025
HYD: 9000113667 ఈ నంబర్కు కాల్ చేయండి..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739293729525_718-normal-WIFI.webp)
చెరువుల్లో మట్టి పోస్తున్నవారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోను నంబర్ను 9000113667 కేటాయించింది. అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని కోరింది. ఇప్పటి వరకు 48 కేసులు కాగా రాత్రీపగలు నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను పట్టుకున్నామని తెలిపింది.