News July 31, 2024
సంగారెడ్డి: నకిలీ బంగారం బిస్కెట్లతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు

అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారం బిస్కెట్లు కలకలం రేపాయి. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. రమణమ్మ అనే మహిళ తన కూతురు పెళ్లి కోసం నాలుగు లక్షలు అప్పు కావాలని రాజరాజేశ్వరి అనే మహిళ వద్దకు వచ్చింది. షూరిటీగా నాలుగు బంగారం బిస్కెట్లు పెట్టి వెళ్లింది. అనుమానం వచ్చిన బాధితురాలు రాజరాజేశ్వరి తనిఖీ చేయగా అవి నకిలీవి అని తేలింది. దీంతో మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 20, 2025
మెదక్: 30లోగా దరఖాస్తు చేసుకోండి!

2025-26 సంవత్సరానికిగాను జాతీయ యువత, కౌమార అభివృద్ధి కార్యక్రమం పథకం కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం ఆన్లైన్ ప్రతిపాదనలను కోరుతున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రమేష్ సూచించారు. http://youth.yas.gov.in/scheme/npyad/ngo/login దరఖాస్తులు మాత్రమే అంగికరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 20, 2025
మెదక్: 30లోగా దరఖాస్తు చేసుకోండి!

2025-26 సంవత్సరానికిగాను జాతీయ యువత, కౌమార అభివృద్ధి కార్యక్రమం పథకం కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం ఆన్లైన్ ప్రతిపాదనలను కోరుతున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రమేష్ సూచించారు. http://youth.yas.gov.in/scheme/npyad/ngo/login దరఖాస్తులు మాత్రమే అంగికరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 20, 2025
మెదక్: అభ్యంతరాలుంటే చెప్పండి: డీఈఓ

మెదక్ జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీలు గల 4 అకౌంటెంట్, 5 ANM ఉద్యోగాల భర్తీ కోసం మహిళ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. మెరిట్ లిస్టు https://medakdeo.com/ వెబ్ సైట్
లో పెట్టినట్లు చెప్పారు. అభ్యంతరాలుంటే ఈనెల 25 సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలని ఇన్ఛార్జ్ విద్యాశాఖ జిల్లా అధికారి విజయలక్ష్మి సూచించారు.


