News March 13, 2025
సంగారెడ్డి: నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. సంగారెడ్డిలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తి పన్ను వసూలు చేయాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్పై కూడా ప్రజలకు అవగాహన కల్పించి రెగ్యులర్ చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
నవంబర్ 22: చరిత్రలో ఈ రోజు

1913: ఆర్థికవేత్త, ఆర్బీఐ 8వ గవర్నర్ లక్ష్మీకాంత్ ఝా జననం
1963: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి మరణం
1968: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లుకు లోక్సభ ఆమోదం
2006: భారత మహిళా రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ మరణం
2016: సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం (ఫొటోలో)
News November 22, 2025
ఫ్లోటింగ్ ఐలాండ్ బిల్డ్ చేస్తున్న చైనా!

చైనా ఆర్టిఫిషియల్ ఫ్లోటింగ్ ఐలాండ్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది న్యూక్లియర్ దాడినీ ఎదుర్కోగలదని సమాచారం. 78,000 టన్నుల సబ్ మెర్సిబుల్ ట్విన్ హల్ ప్లాట్ఫామ్ కలిగిన ఇది ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ సస్టైనింగ్ ఐలాండ్గా చెబుతున్నారు. 2028నాటికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 238మంది వ్యక్తులు దాదాపు 4 నెలల వరకు ఎలాంటి సప్లయ్స్ లేకుండా ఈ ఐలాండ్లో జీవించేందుకు వీలుంటుందని సమాచారం.
News November 22, 2025
ఫ్లోటింగ్ ఐలాండ్ బిల్డ్ చేస్తున్న చైనా!

చైనా ఆర్టిఫిషియల్ ఫ్లోటింగ్ ఐలాండ్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది న్యూక్లియర్ దాడినీ ఎదుర్కోగలదని సమాచారం. 78,000 టన్నుల సబ్ మెర్సిబుల్ ట్విన్ హల్ ప్లాట్ఫామ్ కలిగిన ఇది ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ సస్టైనింగ్ ఐలాండ్గా చెబుతున్నారు. 2028నాటికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 238మంది వ్యక్తులు దాదాపు 4 నెలల వరకు ఎలాంటి సప్లయ్స్ లేకుండా ఈ ఐలాండ్లో జీవించేందుకు వీలుంటుందని సమాచారం.


