News February 17, 2025
సంగారెడ్డి: నేటి నుంచి విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు

పాఠశాలలో చదివే విద్యార్థులకు నేటి నుంచి మార్చి 15వరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి సోమవారం. సంగారెడ్డి జనరల్ హాస్పిటల్, జోగిపేట, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్లో కంటి వైద్య పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మొబైల్ హెల్త్ టీం వాహనాల్లో రోజుకు 50 మంది విద్యార్థులు తరలించి కంటి వైద్య పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన వినతుల పరిష్కారంలో వివిధ శాఖల అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి 140 అర్జీలు స్వీకరించారు. వీటిలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, రెవెన్యూ అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 17, 2025
భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన వినతుల పరిష్కారంలో వివిధ శాఖల అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి 140 అర్జీలు స్వీకరించారు. వీటిలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, రెవెన్యూ అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 17, 2025
సౌదీ యాక్సిడెంట్.. ఆ ఇంట్లో అనాథగా మిగిలిన సిరాజ్

సౌదీలో జరిగిన యాక్సిడెంట్ ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. రాంనగర్ వాసి నసీరుద్దీన్ తన ఫ్యామిలీతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. దురదృష్టవశాత్తు వెళ్లిన 18 మంది బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన కుమారుడు సిరాజ్ ఉద్దీన్ అనాథగా మిగిలాడు. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కుమారుడు నిత్యం ఫ్యామిలీతో ఫోన్ కాల్స్ మాట్లాడేవాడని తెలిసింది. ప్రమాదం తెలుసుకున్న అతడు శోకసంద్రంలో మునిగిపోయాడు.


