News January 29, 2025
సంగారెడ్డి: నేడే ఆఖరి తేది: డీఈవో

సంగారెడ్డి జిల్లాలోని ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్లో ప్రవేశం పొందేందుకు గడువు ఇవాళతో ముగియనుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంకెవరైనా విద్యార్థులు ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో సంప్రదించాలని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
ఏలూరు: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత సివిల్స్ శిక్షణ

ఏలూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు విజయవాడలో ఉచిత సివిల్స్, మెయిన్స్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నాగరాణి సోమవారం తెలిపారు. ఈనెల 17 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 5న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, 10వ తేదీ నుంచి అర్హులకు ఉచిత వసతి, శిక్షణ ఇస్తారని ఆమె పేర్కొన్నారు.
News November 18, 2025
ఏలూరు: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత సివిల్స్ శిక్షణ

ఏలూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు విజయవాడలో ఉచిత సివిల్స్, మెయిన్స్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నాగరాణి సోమవారం తెలిపారు. ఈనెల 17 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 5న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, 10వ తేదీ నుంచి అర్హులకు ఉచిత వసతి, శిక్షణ ఇస్తారని ఆమె పేర్కొన్నారు.
News November 18, 2025
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో నాసిరకం భోజనం..?

NZB జిల్లా డిచ్పల్లి పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీలో వంటల్లో నాసిరకం సరకులు వాడుతున్నారంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం వర్సిటీలోని హాస్టల్ విద్యార్థులు వంట సామగ్రి నాణ్యతపై నిరసన తెలియజేశారు. ఓల్డ్ బాయ్స్ హాస్టల్ మెస్లో వంటకాలను తయారు చేయడానికి నిల్వ ఉన్న, తక్కువ నాణ్యత గల సరకులు వినియోగిస్తున్నారని, దీనివల్ల తమ ఆరోగ్యం దెబ్బతింటుందని విద్యార్థులు వాపోయారు.


