News April 27, 2024
సంగారెడ్డి: ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్

క్రికెట్ బెట్టింగ్ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. బీటెక్ విద్యార్థి వినీత్ బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. ఏకంగా రూ. 25 లక్షలు లోన్ తీసుకొని క్రికెట్ బెట్టింగ్ పెట్టి పోగొట్టుకొన్నాడు. తిరిగి ఆ డబ్బులు చెల్లించలేక మనస్తాపానికి లోనయ్యాడు. తల్లిదండ్రులు అయోధ్యకి వెళ్లడంతో ఇంట్లో ఎవరులేని సమయంలో శనివారం సదాశివపేటలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
Similar News
News December 4, 2025
మెదక్ జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్దశంకరంపేట మండలంలో 5, టెక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.
News December 4, 2025
మెదక్ జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్దశంకరంపేట మండలంలో 5, టెక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.
News December 4, 2025
మెదక్ జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్దశంకరంపేట మండలంలో 5, టెక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.


