News January 26, 2025
సంగారెడ్డి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పరిధిలోని ఈసోజీపేట, పుల్కల్ గ్రామాల్లో ఆదివారం ప్రజా పాలన గ్రామసభలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల, రైతు భరోసా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు.
Similar News
News November 18, 2025
సిగరెట్ లో గంజాయి.. యువకులే టార్గెట్

వాంకిడి మండలంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఎండు గంజాయి తీసుకొచ్చి ప్యాకెట్లుగా చేసి ఆయా ప్రాంతాల్లోని పాన్ షాప్ లో అమ్మి, వారు సిగరెట్లలోని ఎండు గంజాయి నింపి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. గతంలో వాంకిడిలో ఎండు గంజాయిను అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. కొందరు యువకులు సిగరెట్, బీడీలలో గంజాయి నింపుకొని ఉదయం,సాయంత్రం ఊరు బయట తాగుతున్నట్టు సమాచారం. గంజాయి తాగడం హానికరం..
News November 18, 2025
సిగరెట్ లో గంజాయి.. యువకులే టార్గెట్

వాంకిడి మండలంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఎండు గంజాయి తీసుకొచ్చి ప్యాకెట్లుగా చేసి ఆయా ప్రాంతాల్లోని పాన్ షాప్ లో అమ్మి, వారు సిగరెట్లలోని ఎండు గంజాయి నింపి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. గతంలో వాంకిడిలో ఎండు గంజాయిను అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. కొందరు యువకులు సిగరెట్, బీడీలలో గంజాయి నింపుకొని ఉదయం,సాయంత్రం ఊరు బయట తాగుతున్నట్టు సమాచారం. గంజాయి తాగడం హానికరం..
News November 18, 2025
జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి కేనా..?

మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాలిటిక్స్లో మళ్లీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాలు కొన్నింట్లో పాల్గొని, మరి కొన్నింట్లో కనిపించకుండా పోయారు. దీంతో ఆయన పాలిటిక్స్కు దూరం అయ్యారనే గుసగుసలు వినిపించాయి. అయితే వారం రోజుల నుంచి ఆయనకు సంబంధించిన అభిమానులు, నాయకులు ‘BOSS IS BACK’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు కూడా ఇస్తారనే టాక్ నడుస్తోంది.


