News July 8, 2024

సంగారెడ్డి: మల్లేశ్వరి ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశం

image

రాయికోడ్ గురుకుల పాఠశాల భవనం పై నుంచి కిందపడిన విద్యార్థిని మల్లీశ్వరి గాయపడిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం విచారణకు ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ పాఠశాల మేరకు విచారణ చేపట్టామన్నారు. గాయపడిన విద్యార్థిని మల్లీశ్వరికి మెరుగైన వైద్య కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Similar News

News December 8, 2025

MDK: పల్లెల్లో పోరు.. సర్పంచ్ పీఠం ఎవరికో!

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో రసవత్తరంగా మారాయి. పల్లెల్లో అన్నదమ్ముల్లాగా ఉన్న వారు ఎన్నికలు రాగానే ఆపోజిట్ అభ్యర్థులుగా మారుతున్నారు. ఎన్నడో గ్రామాలను వదిలి వెళ్లిన వారు సైతం గ్రామంలోకి వచ్చి నామినేషన్ వేస్తున్నారు. ఎన్నికల దావత్‌లతో పల్లెల్లో జోరు కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ గ్రామాల్లో సర్పంచ్ పీఠం ఎవరికి దక్కునో.. మరీ మీ ప్రాంతంలో!

News December 8, 2025

MDK: పల్లెల్లో పోరు.. సర్పంచ్ పీఠం ఎవరికో!

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో రసవత్తరంగా మారాయి. పల్లెల్లో అన్నదమ్ముల్లాగా ఉన్న వారు ఎన్నికలు రాగానే ఆపోజిట్ అభ్యర్థులుగా మారుతున్నారు. ఎన్నడో గ్రామాలను వదిలి వెళ్లిన వారు సైతం గ్రామంలోకి వచ్చి నామినేషన్ వేస్తున్నారు. ఎన్నికల దావత్‌లతో పల్లెల్లో జోరు కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ గ్రామాల్లో సర్పంచ్ పీఠం ఎవరికి దక్కునో.. మరీ మీ ప్రాంతంలో!

News December 8, 2025

MDK: పల్లెల్లో పోరు.. సర్పంచ్ పీఠం ఎవరికో!

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో రసవత్తరంగా మారాయి. పల్లెల్లో అన్నదమ్ముల్లాగా ఉన్న వారు ఎన్నికలు రాగానే ఆపోజిట్ అభ్యర్థులుగా మారుతున్నారు. ఎన్నడో గ్రామాలను వదిలి వెళ్లిన వారు సైతం గ్రామంలోకి వచ్చి నామినేషన్ వేస్తున్నారు. ఎన్నికల దావత్‌లతో పల్లెల్లో జోరు కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ గ్రామాల్లో సర్పంచ్ పీఠం ఎవరికి దక్కునో.. మరీ మీ ప్రాంతంలో!