News February 27, 2025
సంగారెడ్డి: మార్చి 1 నుంచి పోలీస్ యాక్ట్ అమలు

మార్చి 1 నుంచి 31వరకు సంగారెడ్డి జిల్లాలో పోలీస్ చట్టం అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించకూడదని సూచించారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News November 20, 2025
SRCL: ఇందిరమ్మ చీరల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి వీసీ

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ గరీమ అగర్వాల్ పాల్గొన్నారు. పంపిణీకి సంబంధించిన జిల్లా వివరాలను ఆమె సీఎంకు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
News November 20, 2025
SRCL: ఇందిరమ్మ చీరల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి వీసీ

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ గరీమ అగర్వాల్ పాల్గొన్నారు. పంపిణీకి సంబంధించిన జిల్లా వివరాలను ఆమె సీఎంకు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
News November 20, 2025
HYD: బాలుడి ప్రాణం తీసిన లిఫ్ట్.. తల్లిదండ్రులారా మీ పిల్లలు జాగ్రత్త!

HYD అమీర్పేట్లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి <<18334439>>ఎల్లారెడ్డిగూడలో<<>> గల కీర్తి అపార్ట్మెంట్స్లో ఐదేళ్ల బాలుడు హర్షవర్ధన్ లిఫ్టులో ఇరుక్కుని మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలుడు లిఫ్టులో ఉన్న సమయంలో 4వ, 5వ అంతస్తుల మధ్య ఇరుక్కుపోయాడు. అపార్ట్మెంట్ వాసులు అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


