News August 9, 2024
సంగారెడ్డి: రుణమాఫీపై కంప్లైంట్స్

రాష్ట్ర ప్రభుత్వం రూ. 2లక్షల రైతు రుణమాఫీ చేపట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ కాని రైతులంతా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు చేస్తున్నారు. 2 విడతల్లో రుణమాఫీ కాని వారంతా గ్రీవెన్స్సెల్ బాట పట్టారు. అధికారిక లెక్కల ప్రకారం సిద్దిపేట జిల్లాలో 2,479 మంది, మెదక్ జిల్లాలో 2,519 మంది, సంగారెడ్డి జిల్లాలో 2,838 మంది రైతులు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 19, 2025
మెదక్: బ్యాట్ పట్టిన ఎంపీ రఘునందన్ రావు

ఎంపీ రఘునందన్ రావు క్రికెట్ బ్యాట్ పట్టారు. మెదక్లో క్రీడాకారులతో సరదాగా కొద్దిసేపు క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మెదక్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి 17 సంవత్సరాలలోపు బాలుర క్రికెట్ పోటీలు ఘనంగా నిర్వహించారు.
ముగింపు కార్యక్రమంలో ఎంపీ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
News November 19, 2025
మెదక్: క్రీడా ఉత్సవాల ముగింపులో పాల్గోన్న ఎంపీ

జిల్లా కేంద్రంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అండర్-17విభాగంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గోని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం గెలుపొందిన ఇరు జట్లకు బహుమతులు అందజేశారు. MP మాట్లాడుతూ.. క్రికెటర్ తిలక్ వర్మను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు.
News November 19, 2025
మెదక్: క్రీడా ఉత్సవాల ముగింపులో పాల్గోన్న ఎంపీ

జిల్లా కేంద్రంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అండర్-17విభాగంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గోని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం గెలుపొందిన ఇరు జట్లకు బహుమతులు అందజేశారు. MP మాట్లాడుతూ.. క్రికెటర్ తిలక్ వర్మను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు.


