News February 12, 2025
సంగారెడ్డి: రేపు ఆంగ్ల భాషా దినోత్సవం నిర్వహించాలి: డీఈవో

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలో రేపు సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా ఆంగ్ల భాషా దినోత్సవం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలలో 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించాలని సూచించారు.
Similar News
News January 8, 2026
HYDలో మిడ్నైట్ బిర్యానీకి పెరిగిన లవర్స్

నైట్ లైఫ్ అంటే క్లబ్బులు, పబ్బులే కాదు బాస్.. ఇప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి వీధుల్లో బిర్యానీ దెబ్బకు తెల్లవార్లూ తిరునాళ్లే. ‘జెన్ జీ’ గ్యాంగ్స్ 2 AM తర్వాత కూడా ఫుడ్ కోర్టుల్లో సందడి చేస్తున్నాయి. ఇన్స్టాలో ఫుడ్ రీల్స్కి మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో మార్కెట్ షేక్ అవుతోంది. కొందరైతే బిర్యానీ కోసం నైట్ ఔట్లే చేస్తున్నారు. ఈ డిమాండ్తో వేలాది మందికి ఉపాధి లభిస్తోంది.
News January 8, 2026
HYDలో మిడ్నైట్ బిర్యానీకి పెరిగిన లవర్స్

నైట్ లైఫ్ అంటే క్లబ్బులు, పబ్బులే కాదు బాస్.. ఇప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి వీధుల్లో బిర్యానీ దెబ్బకు తెల్లవార్లూ తిరునాళ్లే. ‘జెన్ జీ’ గ్యాంగ్స్ 2 AM తర్వాత కూడా ఫుడ్ కోర్టుల్లో సందడి చేస్తున్నాయి. ఇన్స్టాలో ఫుడ్ రీల్స్కి మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో మార్కెట్ షేక్ అవుతోంది. కొందరైతే బిర్యానీ కోసం నైట్ ఔట్లే చేస్తున్నారు. ఈ డిమాండ్తో వేలాది మందికి ఉపాధి లభిస్తోంది.
News January 8, 2026
సిరిసిల్ల: ‘ఓటర్ల జాబితా అభ్యంతరాలను సత్వరమే పరిష్కరించాలి’

మున్సిపల్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఓటర్ జాబితా తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించగా, జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ పాల్గొన్నారు.


