News April 14, 2025
సంగారెడ్డి: లారీని ఢీకొని వ్యక్తి మృతి

చౌటకూర్ మండలం శివ్వంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. సంగారెడ్డి నుంచి జోగిపేట వెళ్తున్న లారీని బైక్పై వస్తున్న వ్యక్తి వెనుక నుంచి ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి సందర్శించి పరిశీలించారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 17, 2025
TG అప్డేట్స్

* డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కళ్యాణం. జనవరి 18-మార్చి 16 వరకు జాతర. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: మంత్రి సురేఖ
* ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం మేము తీసుకోవాలా? అంటూ స్పీకర్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
* TTDకి రూ.4.5 కోట్ల విలువైన బంగారు యజ్ఞోపవేతం(జంధ్యం) అందజేసిన నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు
* డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు లోగోను ఖరారు చేసిన క్యాబినెట్
News November 17, 2025
TG అప్డేట్స్

* డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కళ్యాణం. జనవరి 18-మార్చి 16 వరకు జాతర. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: మంత్రి సురేఖ
* ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం మేము తీసుకోవాలా? అంటూ స్పీకర్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
* TTDకి రూ.4.5 కోట్ల విలువైన బంగారు యజ్ఞోపవేతం(జంధ్యం) అందజేసిన నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు
* డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు లోగోను ఖరారు చేసిన క్యాబినెట్
News November 17, 2025
కొమ్మమూరులో డెడ్ బాడీ కలకలం

కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం సమీపంలోని కొమ్మమురు కాలువ వంతెన వద్ద సోమవారం డెడ్ బాడీ కలకలం రేపింది. మృతురాలికి 50 ఏళ్లు ఉంటాయని, ఆమె ఎత్తు 4.5 అడుగులు, ఎరుపు రంగు దుస్తులను ధరించినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు కారంచేడు ఎస్హెచ్ఓను సంప్రదించాలన్నారు.


