News March 4, 2025
సంగారెడ్డి: వారం రోజుల్లో పెళ్లి.. యువకుడి ఆత్మహత్య

వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన యువకుడు మంజీరా నదిలోకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. నాగల్ గిద్ద మండలం కరస్ గుత్తి గ్రామానికి చెందిన అనిల్ (21) మూడు రోజులుగా కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు వెతికితే మంజీరా నదిలో శవమై కనిపించాడు. యువకుని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. వారం రోజుల్లో పెళ్లి ఉండగా.. ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News October 18, 2025
HYD నుంచి శ్రీశైలానికి గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం

HYD నుంచి శ్రీశైలానికి 147 కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. రావిర్యాల నుంచి ఆమన్గల్, ఆమన్గల్ నుంచి మన్ననూరు వరకు దీనిని నిర్మించి, అక్కడి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా HMDA నిర్మిస్తోన్న రావిర్యాల-ఆమన్గల్ కొత్త రోడ్డును దీనికి అనుసంధానించనున్నారు.
News October 18, 2025
HYD నుంచి శ్రీశైలానికి గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం

HYD నుంచి శ్రీశైలానికి 147 కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. రావిర్యాల నుంచి ఆమన్గల్, ఆమన్గల్ నుంచి మన్ననూరు వరకు దీనిని నిర్మించి, అక్కడి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా HMDA నిర్మిస్తోన్న రావిర్యాల-ఆమన్గల్ కొత్త రోడ్డును దీనికి అనుసంధానించనున్నారు.
News October 18, 2025
ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు

AP: రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 10,700 మంది సిబ్బందితో సన్నాహాలు చేస్తున్నాం. 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మిల్లర్లు పనిచేయాలి. ధాన్యం 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం’ అని తెలిపారు.