News February 22, 2025
సంగారెడ్డి: విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని చదవాలి: ఎస్పీ

విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని చదవాలని ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Similar News
News November 22, 2025
జనగామ: మూడు విడతల్లో పంచాయతీ సమరం..!

జిల్లాలో పంచాయతీ ఎన్నికల సరళి ప్రారంభమైంది. డ్రాఫ్ట్ రూపంలో రిజర్వేషన్లు సిద్ధం చేస్తున్నారు. మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి విడతలో జనగామ, లింగాలఘనపురం, నర్మెట్ట, తరిగొప్పుల, రెండో విడతలో బచ్చన్నపేట, దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, మూడో విడతల్లో చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథపల్లి, జఫర్గఢ్ మండలాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News November 22, 2025
HYD: పెళ్లి కావట్లేదని అమ్మాయి చనిపోయింది..!

ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట(D) మద్దూర్(M) రేబర్తి వాసి కుంటి నిరోష(32) సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తోంది. చింతల్ పద్మానగర్లో తన సోదరుడు నరేశ్తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పెళ్లి కావట్లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.
News November 22, 2025
HYD: పెళ్లి కావట్లేదని అమ్మాయి చనిపోయింది..!

ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట(D) మద్దూర్(M) రేబర్తి వాసి కుంటి నిరోష(32) సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తోంది. చింతల్ పద్మానగర్లో తన సోదరుడు నరేశ్తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పెళ్లి కావట్లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.


