News February 11, 2025
సంగారెడ్డి: 696 మంది పంచాయతీ ఎన్నికల సిబ్బంది నియామకం

సంగారెడ్డి జిల్లాలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న 696 మంది ఉపాధ్యాయులను ఆర్వో, ఎఆర్వోలుగా నియమిస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
నిర్మల్: 14న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో ఈనెల 14న ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని జిల్లా విద్యాధికారి భోజన్న బుధవారం తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలను అందజేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై సమావేశం నిర్వహించే విద్యార్థుల ప్రగతిని వారికి వివరించాలన్నారు.
News November 12, 2025
600 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News November 12, 2025
కేయూలో భవనం కోసం భారీ వృక్షాలు కట్!

కాకతీయ యూనివర్సిటీలో భారీ వృక్షాలను నేలమట్టం చేశారు. కొత్త విద్యుత్ లైను పేరుతో ఏళ్ల నాటి చెట్లను నరికివేయడంపై అసహనం వ్యక్తమవుతోంది. ఓ భవన నిర్మాణం కోసమని ఇప్పటికే భారీ వృక్షాలను నరికివేసిన అధికారులు.. ఇప్పుడు అదే భవనం కోసం పాత విద్యుత్ లైనునే మార్చివేసి కొత్తది వేశారు. ఇందుకోసం వర్సీటీలో భారీ వృక్షాలను నేలమట్టం చేయడంపై ప్రకృతి ప్రేమికులు భగ్గుమంటున్నారు.


