News June 5, 2024
సంపత్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన రాహుల్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇటీవల హత్యకు గురైన ఎన్ఎస్ యుఐ జాతీయ కార్యదర్శి సంపత్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ బుధవారం ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి పలికి, అధైర్య పడకండి.. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. సంపత్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఎన్ఎస్ యుఐ జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరి కూడా ఉన్నారు.
Similar News
News November 19, 2025
ఫార్మా-డీ ఫలితాలు విడుదల

అనంతపురం JNTU పరిధిలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో నిర్వహించిన ఫార్మా-డీ 1, 5 సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ (R17) పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు.
News November 19, 2025
ఫార్మా-డీ ఫలితాలు విడుదల

అనంతపురం JNTU పరిధిలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో నిర్వహించిన ఫార్మా-డీ 1, 5 సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ (R17) పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు.
News November 17, 2025
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నార్పల యువతి

5,895 మీటర్లు ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని నార్పల మండలం దుగుమర్రికి చెందిన యువతి కె. కుసుమ అధిరోహించారు. దీంతో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుసుమను ఆదివారం అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం, ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో శిఖరంపై కుసుమ (19) ఈ నెల 12న భారత జెండా ఆవిష్కరించడం గర్వకారణమన్నారు.


