News February 26, 2026
సంపూర్ణ ఆరోగ్యం కోసం ‘ధన్వంతరి గాయత్రీ మంత్రం’

ధన్వంతరి గాయత్రీ మంత్రం అతి పవిత్రమైంది. ఇది మన బుద్ధిని ప్రేరేపించి, జీవశక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ఈ వాక్యాలను పఠిస్తే అనంత శక్తి సొంతమవుతుందని పండితులు అంటున్నారు. మానసిక స్పష్టత, దివ్యమైన మార్గదర్శకత్వం కోసం దీన్ని పఠించాలని చెబుతున్నారు. మంత్రం: ఓం తత్పురుషాయ విద్మహే| అమృత కలశ హస్తాయ ధీమహి| తన్నో ధన్వంతరి ప్రచోదయాత్||
Similar News
News April 11, 2026
NLG: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం!

ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి NLG జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 28,732 మంది, ద్వితీయ సంవత్సరంలో 28,621 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను Way2News యాప్లో చూసుకోవచ్చు.
News April 11, 2026
వేసవిలో కాళ్ల మంటలకు చెక్ పెట్టండిలా!

వేసవిలో శరీర వేడి పెరగడం వల్ల చాలామందికి అరికాళ్లలో మంటలు వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళ ఈ సమస్యతో నిద్రపట్టక సతమతమవుతుంటారు. చిన్న చిట్కాతో దాన్నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు కొద్దిగా ఆముదం లేదా కొబ్బరి నూనెను అరికాళ్లకు రాసి 2 నిమిషాలు మసాజ్ చేయాలి. దాంతో శరీరంలోని వేడి పాదాల ద్వారా లాగేస్తుంది. ఆపై కాళ్ల మంటలు తగ్గడంతో పాటు బాడీ చల్లబడి గాఢ నిద్ర పడుతుంది.
News April 11, 2026
వేసవిలో కాళ్ల మంటలకు చెక్ పెట్టండిలా!

వేసవిలో శరీర వేడి పెరగడం వల్ల చాలామందికి అరికాళ్లలో మంటలు వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళ ఈ సమస్యతో నిద్రపట్టక సతమతమవుతుంటారు. చిన్న చిట్కాతో దాన్నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు కొద్దిగా ఆముదం లేదా కొబ్బరి నూనెను అరికాళ్లకు రాసి 2 నిమిషాలు మసాజ్ చేయాలి. దాంతో శరీరంలోని వేడి పాదాల ద్వారా లాగేస్తుంది. ఆపై కాళ్ల మంటలు తగ్గడంతో పాటు బాడీ చల్లబడి గాఢ నిద్ర పడుతుంది.


