News February 22, 2025
సత్యసాయి జిల్లా TODAY TOP NEWS

*సత్యసాయి: 42 కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు
*పెనుకొండలో అంతర్రాష్ట్ర దొంగ <<15545614>>అరెస్ట్<<>>
* బుక్కపట్నం చెరువులో 1,36000 చేప పిల్లలు వదిలిన MLA
*కుంభమేళాలో మంత్రి సత్యకుమార్ స్నానం
*గుత్తి: బావిలో విద్యార్థి గల్లంతు
* సత్యసాయి జిల్లాలో తెలుగు టీచర్ సస్పెండ్
*పెద్దకోడిపల్లి చెరువులో చేపలు వదిలిన మంత్రి <<15548666>>సవిత<<>>
Similar News
News October 24, 2025
మెదక్: జిల్లా యువజన క్రీడల అధికారిగా రమేష్

జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారిగా జి.రమేష్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. తూప్రాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న జి.రమేష్ జిల్లా యువజన, క్రీడల అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా కలెక్టర్ రాహుల్ రాజ్ను కలిశారు. ఆయన వెంట జిల్లా విద్యా శాఖాధికారి ప్రొ.రాధాకిషన్, ఏఎంఓ సుదర్శన్ మూర్తి ఉన్నారు.
News October 24, 2025
భారత తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్

అనేక పురుషాధిక్య రంగాల్లో ప్రస్తుతం మహిళలు కూడా సత్తా చాటుతున్నారు. కానీ 1965లో ఒక మహిళ యుద్ధక్షేత్రంలోకి దిగి ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని రిపోర్ట్ చేసిందంటే నమ్మగలరా.. ఆమే భారతదేశపు తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్. ఆమె ఏం చేసినా సెన్సేషనే. ఎన్నో స్కాములను ఆమె బయటపెట్టారు. ఎన్నో బెదిరింపులు, భౌతిక దాడులను ఎదుర్కొన్నా వెనుకడుగు వేయలేదు. అందుకే ఆమెను చమేలీ దేవీ జైన్ అవార్డ్ వరించింది.
News October 24, 2025
లిక్కర్ స్కామ్ కేసు.. రిమాండ్ పొడిగింపు

AP: లిక్కర్ స్కామ్ కేసులో ఏడుగురు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు నవంబర్ 7 వరకు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టు కాగా ఐదుగురు బెయిల్పై విడుదలయ్యారు. ఏడుగురు నిందితులు రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ విజయవాడ, గుంటూరు జిల్లా జైళ్లలో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.


