News January 30, 2025

సదాశివపేటలో కారు ఢీకొని మహిళ మృతి

image

సదాశివపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. పట్టణలోని పీఎస్ఎంఎల్ కాలనీ ఎదురుగా హైవేపై గురువారం సంగారెడ్డి వైపు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News November 19, 2025

రేపు హైదరాబాదుకు సిట్ బృందం..?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ బృందం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విచారించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేయగా 20న హైదరాబాదులో విచారించేందుకు 19న సిట్ బృందం వెళ్లే అవకాశం ఉంది. రెండు రోజులపాటు విచారణ చేసేఅవకాశం ఉన్నట్లు సమాచారం.

News November 19, 2025

రేపు హైదరాబాదుకు సిట్ బృందం..?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ బృందం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విచారించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేయగా 20న హైదరాబాదులో విచారించేందుకు 19న సిట్ బృందం వెళ్లే అవకాశం ఉంది. రెండు రోజులపాటు విచారణ చేసేఅవకాశం ఉన్నట్లు సమాచారం.

News November 19, 2025

రేపు హైదరాబాదుకు సిట్ బృందం..?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ బృందం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విచారించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేయగా 20న హైదరాబాదులో విచారించేందుకు 19న సిట్ బృందం వెళ్లే అవకాశం ఉంది. రెండు రోజులపాటు విచారణ చేసేఅవకాశం ఉన్నట్లు సమాచారం.