News September 27, 2024
సదుం: విద్యార్థిని దత్తత తీసుకున్న డీఈవో

సదుం మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని అర్షియాను దత్తత తీసుకుంటున్నట్లు డీఈవో దేవరాజు తెలిపారు. విద్యార్థిని పదవ తరగతి వరకు అయ్యే విద్య అవసరాలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాగా చదువుకోవాలని ఆమెకు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం జయ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News November 29, 2025
చిత్తూరు: ఉపయోగించిన పరికరాలకు బహిరంగ వేలం

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు ట్రైనింగ్ సెంటర్లో వేలం జరుగుతుందన్నారు.
News November 29, 2025
చిత్తూరు: ఉపయోగించిన పరికరాలకు బహిరంగ వేలం

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు ట్రైనింగ్ సెంటర్లో వేలం జరుగుతుందన్నారు.
News November 29, 2025
చిత్తూరు: ఉపయోగించిన పరికరాలకు బహిరంగ వేలం

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు ట్రైనింగ్ సెంటర్లో వేలం జరుగుతుందన్నారు.


