News April 4, 2025
సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: NRPT కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం నర్వ మండల కేంద్రంలోని చౌకధర దుకాణంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని చెప్పారు.
Similar News
News November 17, 2025
3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

ఐబీపీఎస్ <
News November 17, 2025
ఇంటర్వ్యూ తో NIELITలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (<
News November 17, 2025
KNR: ర్యాష్ డ్రైవింగ్.. మారని RTC, లారీ డ్రైవర్ల తీరు..!

రోజూ ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతున్నా RTC డ్రైవర్లు, భారీ వాహనాల డ్రైవర్ల డ్రైవింగ్ తీరు మాత్రం మారడంలేదు. మితిమీరిన వేగంతో ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. పైన కన్పిస్తున్న దృశ్యం KNR(D) మానకొండూరు మం. అన్నారం-లలితాపూర్ గ్రామాల మధ్యున్న కల్వర్టుపై కన్పించింది. ఇందులో బస్సు, ఇసుక లారీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడాన్ని గమనించొచ్చు.


