News January 28, 2025
సబ్బవరం: బాలిక కిడ్నాప్ కేసులో మరొకరు అరెస్ట్

సబ్బవరం మండలంలోని ఓ గ్రామంలో బాలికను కిడ్నాప్ చేసిన కేసులో మరో నిందితుడు ఎం.సాయి కుమార్ను సోమవారం అరెస్టు చేసినట్లు పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ తెలిపారు. గతేడాది అక్టోబర్ 19న విజయనగరం జిల్లాకు చెందిన పి.మహేశ్ బాలికను కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. ఈనెల 10న మహేశ్ను అరెస్టు చేయగా అతనికి సహకరించిన సాయికుమార్ను అరెస్టు చేసి 23 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News February 16, 2025
HYD: NIRDలో జాబ్స్.. నెలకు రూ. 2,50,000 జీతం

HYD రాజేంద్రనగర్లోని NIRDలో కాంట్రాక్ట్ బేసిక్ కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ 02, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 9 పోస్టులు ఉన్నాయి. PG, PHD చేసి అనుభవం ఉన్నవారు అర్హులు. అసోసియేట్ ప్రొఫెసర్కు రూ. 1,20,000, అసిస్టెంట్ ప్రొఫెసర్కు రూ. 2,50,000 వేతనం చెల్లిస్తారు. అప్లై చేసేందుకు నేడు చివరి రోజు.
LINK: http://career.nirdpr.in/
SHARE IT
News February 16, 2025
HYD: NIRDలో జాబ్స్.. నెలకు రూ. 2,50,000 జీతం

HYD రాజేంద్రనగర్లోని NIRDలో కాంట్రాక్ట్ బేసిక్ కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ 02, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 9 పోస్టులు ఉన్నాయి. PG, PHD చేసి అనుభవం ఉన్నవారు అర్హులు. అసోసియేట్ ప్రొఫెసర్కు రూ. 1,20,000, అసిస్టెంట్ ప్రొఫెసర్కు రూ. 2,50,000 వేతనం చెల్లిస్తారు. అప్లై చేసేందుకు నేడు చివరి రోజు.
LINK: http://career.nirdpr.in/
SHARE IT
News February 16, 2025
MDK: మ్యాట్రిమోని పేరుతో డబ్బులు వసూలు.. నిందితుడి అరెస్ట్

మ్యాట్రిమోని పేరుతో అమ్మాయిలతో పరిచయం పెంచుకొని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నిందితుడిని చేర్యాల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చేర్యాల సీఐ తెలిపిన వివరాలు.. కర్నూల్కు చెందిన గుమ్మనా వివేకానంద రెడ్డి చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత అమ్మాయి నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేసినట్టు తెలిపారు. మోస పోయిన అమ్మాయి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.