News November 8, 2024
సమయానికి బస్సులు నడపాలి: ఆర్ఎం

ప్రయాణికుల సౌకర్యార్థం సమయానికి బస్సులు నడపాలని మెదక్ రీజినల్ మేనేజర్ ప్రభు లత అన్నారు. శుక్రవారం ఖేడ్ ఆర్టీసీ డిపోను ఆమె సందర్శించి తనిఖీ చేశారు. డిపో మేనేజర్ మల్లేశం, అసిస్టెంట్ మేనేజర్ నరసింహులతో సమావేశమై డిపో ఆదాయం వివరాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈనెల 13న అరుణాచలం ప్రత్యేక సూపర్ డీలక్స్ బస్సులు నడపాలని DMకు సూచించారు. ఇందులో ఆఫీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Similar News
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
నిషేధిత ఔషధాలు విక్రయిస్తే చర్యలు: డ్రగ్ ఇన్స్పెక్టర్

నిషేధిత ఔషధాలను విక్రయించవద్దని, ఔషధాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ మెడికల్ షాపు యజమానులను ఆదేశించారు. రామాయంపేటలో సోమవారం నాలుగు ఔషధ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. జీఎస్టీ స్లాబ్ రేట్ ప్రకారం ఔషధాలు విక్రయించాలని సూచించారు. డాక్టర్ మందుల చీటీ లేకుండా ఔషధాలు విక్రయించవద్దని, నిషేధిత ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


