News February 10, 2025
సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ మృతి

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలానికి చెందిన సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ మృతి చెందినట్లు వారి బంధువులు తెలిపారు. హైదరాబాదులో స్థిరపడ్డ ఆయన కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కూటమి నాయకులు హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో చికిత్సకు దోహదపడ్డారు. ఆయన మరణ వార్త విని ధర్మవరం నియోజకవర్గ ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
Similar News
News November 17, 2025
3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

ఐబీపీఎస్ <
News November 17, 2025
ఇంటర్వ్యూ తో NIELITలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (<
News November 17, 2025
KNR: ర్యాష్ డ్రైవింగ్.. మారని RTC, లారీ డ్రైవర్ల తీరు..!

రోజూ ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతున్నా RTC డ్రైవర్లు, భారీ వాహనాల డ్రైవర్ల డ్రైవింగ్ తీరు మాత్రం మారడంలేదు. మితిమీరిన వేగంతో ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. పైన కన్పిస్తున్న దృశ్యం KNR(D) మానకొండూరు మం. అన్నారం-లలితాపూర్ గ్రామాల మధ్యున్న కల్వర్టుపై కన్పించింది. ఇందులో బస్సు, ఇసుక లారీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడాన్ని గమనించొచ్చు.


