News February 18, 2025
సింగరేణిలో పలువురు జీఎంల బదిలీ

సింగరేణిలో వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న జీఎంలు, అడిషనల్ జీఎంలను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బెల్లంపల్లి ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ శ్రీరాంపూర్ ఏరియాకు, జీఎం కార్పొరేట్ ఎం.విజయభాస్కర్ బెల్లంపల్లికి, జైపూర్ ఎస్టీపీపీ జీఎం ఎన్వీ.రాజశేఖర్ రావు జీఎం (మార్కెటింగ్), మందమర్రి ఏరియాలోని కేకే గ్రూప్ అడిషనల్ జీఎం వి.రామదాసును జీఎం(కార్పొరేట్)కు బదిలీ అయ్యారు.
Similar News
News November 8, 2025
ఆయిల్ ఫామ్ రైతులకు మేలు చేస్తున్న కీటకం

ఆయిల్ పామ్ సాగులో పరాగసంపర్కం కీలకం. దీనిపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఈ పంటలో గాలి ద్వారా సంపర్కం సాధ్యం కాదు. అందుకే జగిత్యాల రైతులు ఆయిల్ పామ్ పంటల్లో పరాగసంపర్కం కోసం ఆఫ్రికన్ వీవిల్ అనే కీటకాన్ని వినియోగిస్తున్నారు. చాలా చిన్నగా ఉండే ఈ కీటకం పరాగ సంపర్కానికి కీలక వాహకంగా పనిచేస్తూ దిగుబడి పెరిగేందుకు సహకరిస్తోంది. దీని వల్ల దిగుబడులు గణనీయంగా పెరిగాయని జగిత్యాల రైతులు చెబుతున్నారు.
News November 8, 2025
BELలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News November 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 60

1. కృష్ణుడి మొదటి గురువు ఎవరు?
2. కృష్ణుడు పెరిగిన వనాన్ని ఏమంటారు?
3. నాగులకు తల్లి ఎవరు?
4. కుంభకర్ణుడి నిద్రకు కారణమైన దేవుడు ఎవరు?
5. స్కందుడు అంటే ఎవరు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>


