News February 8, 2025

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గజ్వేల్ చేగుంట ప్రధాన రహదారిపై చెట్ల నర్సంపల్లి సమీపంలో అతివేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 11, 2026

13 నుంచి 18 వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏటా ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం ద్వారా వీటిని అరికట్టవచ్చని పేర్కొన్నారు.

News April 11, 2026

13 నుంచి 18 వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏటా ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం ద్వారా వీటిని అరికట్టవచ్చని పేర్కొన్నారు.

News April 11, 2026

13 నుంచి 18 వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏటా ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం ద్వారా వీటిని అరికట్టవచ్చని పేర్కొన్నారు.