News February 28, 2025

సిద్దిపేటలో MLC  ఓటింగ్ ఇలా..

image

పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేటలో టీచర్ ఎమ్మెల్సీ ఓటింగ్ 94.83% అంటే ఓటర్లు 3212 ఉండగా 3046 మంది పురుషులు, 1925 మహిళలు 1121 వినియోగించుకున్నారు. అలాగే పట్టబద్రుల ఓటింగ్ 72.83% జరగగా 32589 మంది ఓటర్లకు 23736 మంది పురుషులు 16143, మహిళలు 7593 ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.

Similar News

News March 1, 2025

నాగర్ కర్నూల్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

✓నాగర్ కర్నూల్ జిల్లాలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. ✓వెల్దండ మండలం గుండాలలో కోనేరులో గల్లంతైన ఓమేష్ మృతదేహం లభ్యం.✓నాగర్ కర్నూలు జిల్లాలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.✓కొల్లాపూర్ లోని సింగోటంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత.✓జిల్లాలో..నేటితో ముగిసిన కుల గణన సర్వే.✓బల్మూరు మండలంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ.

News March 1, 2025

వరంగల్ రైల్వే స్టేషన్‌‌ను రూ.25.41 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి

image

వరంగల్ రైల్వే స్టేషన్‌‌ను రూ 25.41 కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రైలు వినియోగదారులకు సౌకర్యం, సౌలభ్యం అందించడానికి శర వేగంగా పనులు కొనసాగుతున్నాయని, ఈ స్టేషన్‌లో కొత్త ప్లాట్‌ఫారమ్‌లు, ట్రాక్‌లు, సౌకర్యాల జోడించడంతో సహా అనేక విస్తరణలు, ఆధునికీకరణ చేపట్టామని రైల్వే అధికారులు తెలిపారు.

News March 1, 2025

వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యంశాలు

image

✓ తాండూర్:స్కూటీని లారీ ఢీకొనడంతో యువకుడు మృతి.✓ వికారాబాద్:మీసేవ కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు దాడులు.✓ దోమ:బొంపల్లి పాఠశాలను సందర్శించిన డిఇఓ రేణుక దేవి.✓ కొడంగల్:ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు.✓ పరిగి:అత్యధిక నిధులు తీసుకొచ్చాం ప్రచారం చేయడంలో వెనకబడ్డం:ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.✓ పరిగి:మార్చి 8న లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి✓ ధరూర్:హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు: ఎస్పీ.

error: Content is protected !!