News February 22, 2025
సిద్దిపేట: ‘ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి’

ఫిబ్రవరి 27న నిర్వహించనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గం, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయా జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News November 18, 2025
AIFB రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి కన్నుమూత

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. కాగా, ఆయన ఏడాదిగా క్యాన్సర్తో పోరాడారు. ఈ క్రమంలోనే కరీంనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇక సురేందర్ రెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు ఆకర్షితులై తన జీవితకాలం మొత్తం AIFBలోనే కొనసాగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు శ్రమించారు.
News November 18, 2025
AIFB రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి కన్నుమూత

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. కాగా, ఆయన ఏడాదిగా క్యాన్సర్తో పోరాడారు. ఈ క్రమంలోనే కరీంనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇక సురేందర్ రెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు ఆకర్షితులై తన జీవితకాలం మొత్తం AIFBలోనే కొనసాగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు శ్రమించారు.
News November 18, 2025
మదనపల్లె: తల్లిని చంపిన కుమారుడు..?

మదనపల్లె CTM క్రాస్ వద్ద సావిత్రమ్మ <<18308405>>హత్యకు <<>>గురైన విషయం తెలిసిందే. ఆమె భర్త ఐదేళ్ల కిందట చనిపోగా కుమారుడు ఆదిత్యతో కలిసి ఉంటున్నారు. నెల కిందట ఆదిత్య బైక్ కొన్నాడు. డబ్బులు లేనప్పుడు బైక్ ఎందుకని తల్లి తిరిగి షోరూములో ఇచ్చేశారు. దీంతో తల్లితో గొడవ పడి ఆదిత్య తన భార్యతో మదనపల్లెలో కాపురం పెట్టాడు. హత్య తర్వాత కుమారుడి ఫోన్ స్విచ్ఛాప్, అతని ఇంటికి తాళం వేయడంతో అతనే చంపేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.


