News January 26, 2025

సిద్దిపేట: ఖైదీలు తమ హక్కులను తెలుసుకోవాలి: జడ్జి

image

ఖైదీలు తమ హక్కులను తెలుసుకోవాలని సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమాదేవి తెలిపారు. జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా జైలులో ఏర్పాటు చేసిన లీగల్ అవెర్నెస్ కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఆర్థిక స్థితి లేని ఖైదీలు ఉచితంగా ప్రభుత్వ పరంగా లాయర్‌లను పెట్టుకోవచ్చని సూచించారు.

Similar News

News November 15, 2025

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను కఠినంగా ఆదేశించారు. శనివారం ఆమె గృహ నిర్మాణ శాఖ పీడీ, ఆర్డీవోలు, తహసిల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పూర్తయిన ఇండ్లను పారదర్శకంగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.

News November 15, 2025

DRDOలో 18 అప్రెంటిస్‌లు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>DRDO<<>> అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ రీసెర్చ్ సెంటర్, హల్ద్వానీలో 18 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. 18ఏళ్లు నిండిన ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా www.apprenticeshipindia.gov.in రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

News November 15, 2025

మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసు ఐవోగా డీఎస్పీ మహీంద్ర

image

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసుకు ఐవోగా డీఎస్పీ మహీంద్రను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నియమించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శనివారం మాట్లాడారు. మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసు కొత్తమలుపు తిరిగిందన్నారు. దోషులు ఎంతటి వారైనా ఏస్థాయిలో ఉన్న వదిలిపెట్టేది లేదన్నారు. ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉన్న వాళ్లను ఒక్కొక్కరిని లిఫ్ట్ చేయడానికి బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.