News February 12, 2025
సిద్దిపేట: జిల్లాలో రెండవ విడత రైతుభరోసా విడుదల

సిద్దిపేట జిల్లాలో రెండవ విడత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 1,86,241 మంది రైతుల ఖాతాల్లో రూ.116 కోట్ల 26 లక్షల 24 వేల 246 నగదు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో ఎకరం వరకు రైతు భరోసా నిధులను జమ చేసిన ప్రభుత్వం రెండో విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది.
Similar News
News November 18, 2025
AIతో 20 శాతానికి పెరగనున్న నిరుద్యోగిత: ఆంత్రోపిక్ CEO డారియో

ఉద్యోగ మార్కెట్పై AI ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో సగం ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగయ్యే ఛాన్స్ ఉందన్నారు. భవిష్యత్తులో అన్ఎంప్లాయిమెంట్ను 10 నుంచి 20 శాతానికి పెంచుతుందని అంచనా వేశారు. కన్సల్టింగ్, లా, ఫైనాన్స్ వంటి ప్రొఫెషన్స్కూ రిస్క్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ రంగాల్లో AI మోడల్స్ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు.
News November 18, 2025
AIతో 20 శాతానికి పెరగనున్న నిరుద్యోగిత: ఆంత్రోపిక్ CEO డారియో

ఉద్యోగ మార్కెట్పై AI ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో సగం ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగయ్యే ఛాన్స్ ఉందన్నారు. భవిష్యత్తులో అన్ఎంప్లాయిమెంట్ను 10 నుంచి 20 శాతానికి పెంచుతుందని అంచనా వేశారు. కన్సల్టింగ్, లా, ఫైనాన్స్ వంటి ప్రొఫెషన్స్కూ రిస్క్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ రంగాల్లో AI మోడల్స్ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు.
News November 18, 2025
భారత జలాల్లోకి చొరబడ్డ 79మంది బంగ్లా మత్స్యకారుల అరెస్టు

మన సముద్ర జలాల్లోకి అక్రమంగా చొరబడ్డ 79 మంది బంగ్లాదేశ్ మత్స్యకారుల్ని మారిటైమ్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీలైన్ దాటి ఇండియన్ EEZ పరిధిలోకివచ్చిన 3 విదేశీ బోట్లను, చొరబాటుదార్లను సిబ్బంది పట్టుకున్నారు. ICGS రొటీన్ విజిలెన్సు కొనసాగిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న బోట్లను గుర్తించారు. బౌండరీ లైన్ దాటి 2 నాటికల్ మైళ్లు లోపలకు వచ్చారు.


