News August 7, 2024

సిద్దిపేట జిల్లా ఇంటర్ విద్యాధికారిగా రవీందర్ రెడ్డి

image

సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డిఐఈఓ)గా రవీందర్ రెడ్డి నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో పలువురు ప్రిన్సిపాల్‌లను వివిధ కళాశాలలకు బదిలీ చేసింది. కరీంనగర్ బాలికల కళాశాల నుంచి కోహెడ కళాశాలకు బదిలీపై విచ్చేసిన సీనియర్ ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డిని నూతన డిఐఈఓగా నియమించారు. ఇక్కడ బాధ్యత నిర్వహించిన హిమబిందు బెజ్జంకి కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు.

Similar News

News December 2, 2025

మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 2, 2025

మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 2, 2025

MDK: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిషేధం: ఎస్పీ

image

శాంతిభద్రతల పరిరక్షణకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలు ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు, రాస్తారోకోలు నిషేధమని, చట్టవ్యతిరేక, అశాంతి సృష్టించే చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పోలీసుల చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.