News March 12, 2025
సిద్దిపేట: జ్యోతిష్యం పేరుతో మోసం.. వ్యక్తి అరెస్ట్

జ్యోతిష్యం పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన నిందితుడిని మద్దూర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చేర్యాల పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీను మాట్లాడుతూ.. జీ టీవీలో జ్యోతిష్యం చెప్తాను అనే ప్రకటన నమ్మి రూ.50 వేలను నారాయణ చారి ఇచ్చాడు. పూజ మధ్యలో ఉంది తిరిగి మరో రూ.50 ఇవ్వాలని చెప్పడంతో ఫోన్ పే ద్వారా డబ్బులు పంపాడు. తిరిగి మళ్లీ డబ్బులు పంపాలని అడగగా 1930ను ఆశ్రయించాడు.
Similar News
News November 22, 2025
సిద్దిపేట: జాతీయస్థాయి పోటీలకు చింతమడక విద్యార్థులు

జాతీయస్థాయి పోటీలకు చింతామడక విద్యార్థులు ఎంపికయ్యారు. జింఖానా గ్రౌండ్లో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో KVRS ZPHS చింతమడక 9వ తరగతి విద్యార్థినులు జెల్ల అవంతిక క్రాస్ కంట్రీ(4km పరుగులో) బంగారు పతకం, దుంపటి రుత్విక ట్రిపుల్ జంప్లో బంగారు పతకం సాధించి హర్యానాలోని భీవనిలో ఈనెల 26 నుంచి 29 వరకు జరిగే పోటిల్లో పాల్గొననున్నారు. ఎమ్మెల్యే హరీశ్ రావు సన్మానించారు.
News November 22, 2025
సిద్దిపేట: జాతీయస్థాయి పోటీలకు చింతమడక విద్యార్థులు

జాతీయస్థాయి పోటీలకు చింతామడక విద్యార్థులు ఎంపికయ్యారు. జింఖానా గ్రౌండ్లో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో KVRS ZPHS చింతమడక 9వ తరగతి విద్యార్థినులు జెల్ల అవంతిక క్రాస్ కంట్రీ(4km పరుగులో) బంగారు పతకం, దుంపటి రుత్విక ట్రిపుల్ జంప్లో బంగారు పతకం సాధించి హర్యానాలోని భీవనిలో ఈనెల 26 నుంచి 29 వరకు జరిగే పోటిల్లో పాల్గొననున్నారు. ఎమ్మెల్యే హరీశ్ రావు సన్మానించారు.
News November 22, 2025
రెండో టెస్ట్: సమర్పిస్తారా? సమం చేస్తారా?

ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఇవాళ్టి నుంచి రెండో టెస్టు మొదలు కానుంది. గువాహటి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్కు గిల్ దూరం కాగా, రిషభ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. తొలి టెస్టు మాదిరే ఇందులోనూ గెలవాలని సౌతాఫ్రికా ఉవ్విళ్లూరుతోంది. ఒకవేళ మ్యాచ్ డ్రా అయినా సిరీస్ ప్రొటీస్ సొంతం కానుంది. మరోవైపు ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఉ.9.00 మ్యాచ్ ప్రారంభం కానుంది.


