News November 11, 2024
సిద్దిపేట: ప్రాణం తీసిన చేపల పంచాయితీ

బోరబండ ప్రాజెక్టులో చేపల పంచాయితీ ఒకరి ప్రాణం తీసింది. జగదేవపూర్ మండలం ధర్మారం, మర్కుక్ మండలం వరదరాజపూర్ గ్రామాలు చేపలు పట్టడంపై గొడవ జరుగుతోంది. శనివారం వరదరాజపూర్ గ్రామస్థులు చేపలు పట్టేందుకు రాగా ధర్మారం గ్రామస్థుల రాకతో పారిపోయారు. ఈ క్రమంలో వరదరాజపూర్ ముచ్చపతి సత్తయ్య(55) ప్రాజెక్టులో పడిపోయాడు. గ్రామస్థులు గుర్తించకపోగా అదివారం గాలించేందుకు రాగా ఉద్రిక్తత నెలకొంది. శవాన్ని బయటకు తీశారు.
Similar News
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
నిషేధిత ఔషధాలు విక్రయిస్తే చర్యలు: డ్రగ్ ఇన్స్పెక్టర్

నిషేధిత ఔషధాలను విక్రయించవద్దని, ఔషధాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ మెడికల్ షాపు యజమానులను ఆదేశించారు. రామాయంపేటలో సోమవారం నాలుగు ఔషధ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. జీఎస్టీ స్లాబ్ రేట్ ప్రకారం ఔషధాలు విక్రయించాలని సూచించారు. డాక్టర్ మందుల చీటీ లేకుండా ఔషధాలు విక్రయించవద్దని, నిషేధిత ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


